పుత్తడి ద్వారాలతో దుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ద్వారాలు ఇక నుంచి పసిడి వర్ణంతో వెలిగిపోనున్నాయి.ఆలయంలోని గర్భగుడి ద్వారాలకు కోటిరూపాయల వ్యయంతో బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. మధు అనే భక్తుడు […]
పుత్తడి ద్వారాలతో దుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ద్వారాలు ఇక నుంచి పసిడి వర్ణంతో వెలిగిపోనున్నాయి.ఆలయంలోని గర్భగుడి ద్వారాలకు కోటిరూపాయల వ్యయంతో బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. మధు అనే భక్తుడు […]
ఈ కాలం పిల్లలు సామాన్యులు కాదండోయ్... పిల్లలు కాదు పిడుగులు వీళ్ళు అని, సిసింద్రీలు అని.. వీళ్ళకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే, సరిగ్గా ఆ కోవలోకి చెందినదే ఈ చిచ్చర పిడుగు. ఏకంగా 26దేశాల కరెన్సీలను అవలీలగా చెప్పడంతో పాటుగా ప్రపంచంలోని ఏడు వింతలను గుర్తించి చెబుతోంది. అంతే కాదండీ జంతువుల పేర్లను ఆంగ్లం నుంచి మరాఠీలోకి మార్చి చెప్పేస్తోందీ ఈ బుజ్జిపాప. ఎవరా చిన్ని జీనియస్ అని అనుకుంటున్నారా.. […]
యురి సైనిక స్థావరంపై జరిగిన దాడిలో 17 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిని నిరసిస్తూ... ఈ వీడియో ని మన వీర సైనికులకు అంకితమిస్తున్నాం.. భారతదేశపు జెండాకి ఉన్న ఓర్పు సహనం వల్లే పాకిస్థాన్ అనే ఒక పిచ్చి కుక్కల దేశం ఇంక ప్రపంచ పటంలో బతికుంది.. శాంతి స్థాపనే ధ్యేయంగా యుద్ధానికి వ్యతిరేకంగా మా భారత దేశం ఇన్నాళ్ళు సంయమనం పాటిస్తూ మీ […]
తెలుగు ప్రజలు గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరముందని, అందుకు విజయవాడ వేదికగా సభ ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలోని ద వెన్యూ కన్వెన్షన్సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై వివరించారు. నాగాలాండ్, మిజోరాం, అసోం, సిక్కిం, కొండ ప్రాంతాలైన హిమాచల్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా చూడాలని హోదా ఇచ్చారు.. ఆంధ్రప్రదేశ్కు ఆ […]
కాకినాడలో ఓ వైపు సముద్రపు హోరు... మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమాన జనసందోహపు హోరు... చల్లబడిన వాతావరణంలో గాలి వేడెక్కింది. పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలన్న తపనతో అభిమాన లోకం ఊగిపోయింది. ఆయన మాటలకు పొంగిపోయింది. ఆయన ఇచ్చిన పిలుపును అందుకోవటానికి ఉవ్విళ్ళూరింది. […]
ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజి పై ప్రధాని మోడీ ఆరా : ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్యాకేజి ఎలా ఉంది, ప్యాకేజి పై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు , సంతోషంగా ఉన్నారా, ఇంకా వారు కోరుకుంటున్నది ఏంటి, ఇంకా ఎం చేస్తే బాగుంటుందని తనని కలిసిన గవర్నర్ నరసింహన్ ను ప్రధాని మోడీ ఆరా తీసారు. ప్యాకేజి ప్రకటించిన తరువాత మొట్ట మొదటి సారిగా గవర్నర్ నరసింహన్ ప్రధానిని కలిసారు. 40ని:ల పాటు జరిగిన ఈ భేటిలో 20ని: […]
అయ్యా..! చంద్రబాబు నాయుడు గారు..! రాష్ట్రానికి రాజధాని లేదు.. మౌలిక వసతులు లేవు, అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా కావాలి అని గత రెండున్నరేళ్లుగా చెబుతూ వొస్తున్నారు.. ఇక కేంద్రం లేదు మేము ఇవ్వలేము... అని సాంకేతికపరమైన సమస్యలు, రాజ్యాంగ పరమైన సమస్యలు ఉన్నాయనే కుంటి సాకులతో గట్టిగా తేల్చి చెప్పటంతో.. ప్రత్యేక ప్యాకేజీ అనే ముష్టికి అరువులు జాచారు.... పైగా మీరు చెబుతున్న ప్రధానమైన కారణం... ప్రత్యేక హోదా పొందిన ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి […]